వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయం విరాళాలలో కోట్ల రూపాయల భారీ దోపిడీ జరిగిందని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. రాముడి గుడిలోనే ఇంత పెద్ద ఎత్తున దొంగతనం జరగడం అత్యంత ఘోరమని ఆయన పేర్కొన్నారు.
నిజాలను ఎవరూ నొక్కేయలేరని, దేవుడి ఆగ్రహానికి యోగి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. ఈ విరాళాల వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
Comments
Loading comments...

