వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10 కోట్లు ఇవ్వాలని ఫోన్లో బెదిరించి, డబ్బులు ఇవ్వనందుకు తనపై దాడి చేశాడని వ్యాపారవేత్త గొంగిడి హరికృష్ణ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
బెదిరింపులు, దాడికి సంబంధించి హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

