వార్తలకు తిరిగి వెళ్లండి
అస్సాం సరిహద్దును ముంచెత్తిన ఊహించని ముప్పు
వినయ్ కుమార్ Jun 29, 2026 4:44 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

అరుణాచల్ వర్షాల వల్ల అస్సాం సరిహద్దు ప్రాంతాలు జలమయమయ్యాయి. జోనాయ్ పరిధిలోని వందకు పైగా గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి.
బహీర్ చిలే, బహీర్ జోనాయ్ పంచాయతీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, పంటలు, రహదారులు పూర్తిగా ధ్వంసమై అనేక పశువులు కొట్టుకుపోయాయి.
Comments
Loading comments...