వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు మోడళ్లతో రూపొందించిన పీపీపీ పాలసీ-2026ను ఆగస్టు 10న ప్రకటించి, వెంటనే అమల్లోకి తెచ్చింది. పెట్టుబడిదారులు, ప్రైవేట్ భాగస్వాములకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పాలసీని రూపొందించింది.
రవాణా, లాజిస్టిక్స్, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాలకు ఇది ఉపయోగపడనుంది. 2026-27లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్కు రూ.1,500 కోట్లు కేటాయించింది.
Comments
Loading comments...

