వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి నియమితులయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన బృందం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న కథనాలను నమ్మవద్దని కోరింది.
ఈ విషయంపై ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసిన చిరంజీవి బృందం, ధ్రువీకరించని వార్తలు, అసత్య ప్రచారాన్ని వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
Comments
Loading comments...
