వార్తలకు తిరిగి వెళ్లండి
బెంగాల్ పర్యటనకు కేంద్రమంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేటి నుండి మూడు రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. సరిహద్దు భద్రత, పాలన, శాంతిభద్రతలు, మరియు రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ప్రత్యేక సమీక్షలు జరుపుతారు.
పర్యటనలో భాగంగా సిలిగురి సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శించి బీఎస్ఎఫ్ సిబ్బందితో మాట్లాడతారు. అలాగే రాష్ట్రంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలు తీరును కూడా ఆయన సమీక్షిస్తారు.
Comments
Loading comments...