వార్తలకు తిరిగి వెళ్లండి
పంజాబ్ ప్రభుత్వానికి అకాల్ తఖ్ డెడ్లైన్

సిక్కు మనోభావాలకు అనుగుణంగా చట్టాన్ని సవరించేందుకు పంజాబ్ ప్రభుత్వానికి అకాల్ తఖ్ నెల రోజుల గడువు ఇచ్చిందని జతేదార్ జ్ఞాని కుల్దీప్ సింగ్ గార్గజ్ తెలిపారు. సచివాలయంలో జరిగిన కీలక సమావేశంలో సిక్కు ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు.
ఈ సవరణ చట్టాన్ని మార్చేందుకు వారంతా ఏకగ్రీవంగా అంగీకరించారని, సుహృద్భావ వాతావరణంలో చర్చలు ముగిసాయన్నారు.
Comments
Loading comments...