వార్తలకు తిరిగి వెళ్లండి
సోషల్ మీడియాకు దూరంగా ఐశ్వర్య లక్ష్మి

సోషల్ మీడియాకు దూరంగా ఐశ్వర్య లక్ష్మి
'గట్టా కుస్తీ 2' విజయంతో జోరుమీదున్న నటి ఐశ్వర్య లక్ష్మి, సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే మేలని స్పష్టం చేశారు. నెటిజన్ల ట్రోల్స్, మార్ఫింగ్ ఫోటోల వల్ల గతంలో ఎంతో మానసిక వేదన అనుభవించానని, రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా సోషల్ మీడియా దరిదాపుల్లోకి వెళ్లను అని
ఆమె తేల్చి చెప్పారు.
ప్రస్తుతం పోలీస్ పాత్రలో నటిస్తున్న ఐశ్వర్య, వరుస ప్రాజెక్టులతో కెరీర్లో బిజీగా ఉన్నారు. తన పెంపుడు కుక్క ఖాతా ద్వారానే అవసరమైన సమాచారం తెలుసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Loading comments...