వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్లో ఆగస్టు 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవాల్లో సిద్దిపేట జిల్లా నాయకులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ ఈ వివరాలు వెల్లడించారు.
రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా హాజరైన నాయకులు విద్యార్థి ఉద్యమంలో సంస్థ చేసిన పోరాటాలు, త్యాగాలను వివరించారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

