వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించి సిద్ధాపూర్ రిజర్వాయర్ను పరిశీలించారు. సవరించిన అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు మరో రూ.200 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రాజెక్టులు బలంగా ఉన్నాయన్నారు. బిఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు. నిజాంసాగర్ పూడికతీత, కాలువలపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేపడతామన్నారు.
Comments
Loading comments...
