Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 12, 2026 10:51 AM ఆల్ ఇండియా జాతీయ
లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ - Udayam
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. మహిళలకు 33% రిజర్వేషన్‌ను 2029 లోక్‌సభ ఎన్నికల్లోనే అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల ఆధారంగానే రిజర్వేషన్‌ కల్పించాలని సూచించారు. మహిళల రిజర్వేషన్‌ను ఇక ఆలస్యం చేయరాదని, ఇది రాయితీ కాదని.. సామాజిక న్యాయమని అన్నారు. తమిళనాడులో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు వేశారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...