వార్తలకు తిరిగి వెళ్లండి
హుబ్లీలో రూ.175 కోట్ల మెగా ప్రాజెక్ట్
Kumar Jun 20, 2026 10:51 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

హుబ్లీ ధార్వాడ్ పరిధిలో రూ.175 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా పరిశీలించి సమీక్షించారు.
సుదీర్ఘకాలం ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించిన వేళ, ఎంపీలంతా తమ పరిధిలోని అభివృద్ధి పనులను తప్పనిసరిగా సందర్శించాలనే ఉన్నత ఆదేశాల మేరకే ఈ తనిఖీలు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...