Back to feed




హైదరాబాద్ మెట్రో ఇక ప్రభుత్వ గూటికి: భారీ ఒప్పందానికి ముహూర్తం!
Udayam Digital Staff Apr 29, 2026 6:21 AM హైదరాబాద్ 10 views10 days ago

హైదరాబాద్ మెట్రో తొలి దశను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎల్ అండ్ టీతో వాటా కొనుగోలు ఒప్పందం (SPA)పై అధికారులు సంతకాలు చేయనున్నారు. హెచ్ ఎం ఆర్ ఎల్ బోర్డు ఇప్పటికే ఈ కీలక స్వాధీన ప్రక్రియకు ఆమోదం తెలిపింది.
రూ.13,615 కోట్ల రుణాన్ని తక్కువ వడ్డీతో రీషెడ్యూల్ చేస్తూ, ఈ మెట్రో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రభుత్వ రంగంలోకి మారనుంది.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 1 hour ago
తెలంగాణ
కరీంనగర్లో హైటెన్షన్: గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
about 5 hours ago
తెలంగాణ
కొడంగల్లో 'పేదల తిరుపతి'.. రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం!
about 23 hours ago
తెలంగాణ