Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ వ్యవహారం: బీటెక్ విద్యార్థి దారుణ హత్య

Follow Udayam on Google
Udayam Staff May 08, 2026 1:01 PM హైదరాబాద్General
ప్రేమ వ్యవహారం: బీటెక్ విద్యార్థి దారుణ హత్య - Udayam
సికింద్రాబాద్ చిలకలగూడలో ప్రేమ వ్యవహారం బీటెక్ విద్యార్థి యావన్ ప్రాణం తీసింది. యువతిని ప్రేమిస్తున్నాడనే కక్షతో ఆరుగురు దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. యువతి ఇంటిపై దాడికి యత్నించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Comments

G
Loading comments...