వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లోని ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసులు సోదాలు చేసి, మురుగన్ గ్యాంగ్ సాగిస్తున్న చైల్డ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ను ఛేదించారు. ఈ దాడుల్లో కీలక పత్రాలు, ఆధారాలు సేకరించారు.
నిందితుడు మురుగన్ ఏడాదిలో 25 మంది చిన్నారులను విక్రయించినట్లు తేలింది. భార్యతో కలిసి దేశవ్యాప్తంగా సాగిస్తున్న ఈ అక్రమ దందాను పోలీసులు ఎట్టకేలకు అడ్డుకున్నారు.
Comments
Loading comments...

