Back to feed




మోదీ భాగ్యనగర పర్యటన ఖరారు
Udayam Digital Staff May 07, 2026 8:30 AM హైదరాబాద్ 4 views2 days ago

ప్రధాని మోదీ ఈ నెల 10న హైదరాబాద్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం బేగంపేట చేరుకుని, హెచ్ఐసీసీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం హైటెక్ సిటీలో ఒక ఆసుపత్రిని ప్రారంభిస్తారని షెడ్యూల్ ఖరారైంది.
సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. పర్యటన ముగించుకుని రాత్రి నేరుగా జామ్నగర్కు బయలుదేరుతారు. మోదీ రాకతో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 1 hour ago
తెలంగాణ
కరీంనగర్లో హైటెన్షన్: గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
about 5 hours ago
తెలంగాణ
కొడంగల్లో 'పేదల తిరుపతి'.. రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం!
about 23 hours ago
తెలంగాణ