వార్తలకు తిరిగి వెళ్లండి

వందల కోట్ల మైక్రో ఫైనాన్స్ స్కామ్లో సింగర్ మంగ్లీకి ప్రత్యక్ష సంబంధాలున్నాయని గిరిజన జేఏసీ ఆరోపించింది. ప్రధాన నిందితుడు మధు, మంగ్లీ సోదరుడితో కలిసి ఆమె ఈ మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రచారంలో పాల్గొన్నా, లేదని ఆమె అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
మధు కార్యాలయానికి మంగ్లీ తరచూ వచ్చి, బాధితుల నుంచి పెట్టుబడులు వసూలు చేశారని క్యాషియర్ రమేష్ వెల్లడించారు. దర్యాప్తు తాత్సారంపై జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

