Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మే నెలాఖరుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు

Udayam Digital Staff May 02, 2026 11:07 AM హైదరాబాద్ 6 views7 days ago
మే నెలాఖరుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు - Udayam Digital
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మే నెలాఖరుకల్లా అర్హులైన పేదలకే అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కోసం రూ.400 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేయాలన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని, కాంట్రాక్టర్లు విఫలమైతే లబ్ధిదారులే ఇళ్లు పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...