Back to feed




మల్కాజ్గిరి సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్: 40 మంది పోకిరీల అరెస్ట్
Udayam Digital Staff May 06, 2026 9:06 AM హైదరాబాద్ 2 views3 days ago

బాధ్యతలు చేపట్టిన రోజే సీపీ సుమతి అర్థరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సామాన్య మహిళలా దిల్ సుఖ్ నగర్ బస్టాండ్లో నిలబడి, వేధింపులకు పాల్పడుతున్న 40 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ ఆపరేషన్లో పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పెట్రోలింగ్ పోలీసుల తీరుపై కూడా సీపీ సీరియస్ అయ్యారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 1 hour ago
తెలంగాణ
కరీంనగర్లో హైటెన్షన్: గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
about 5 hours ago
తెలంగాణ
కొడంగల్లో 'పేదల తిరుపతి'.. రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం!
about 23 hours ago
తెలంగాణ