వార్తలకు తిరిగి వెళ్లండి

బాధ్యతలు చేపట్టిన రోజే సీపీ సుమతి అర్థరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సామాన్య మహిళలా దిల్ సుఖ్ నగర్ బస్టాండ్లో నిలబడి, వేధింపులకు పాల్పడుతున్న 40 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ ఆపరేషన్లో పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పెట్రోలింగ్ పోలీసుల తీరుపై కూడా సీపీ సీరియస్ అయ్యారు.
Comments
Loading comments...

