వార్తలకు తిరిగి వెళ్లండి

మైక్రోఫైనాన్స్ మోసం కేసుల నుండి గాయని మంగ్లీ తప్పించుకుంటున్నారని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. మంగ్లీ, ఆమె సోదరుడిపై పలు ప్రాంతాల్లో కేసులు ఉన్నాయని, బాధితులకు డబ్బు చెల్లిస్తేనే ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.
అధిక లాభాల ఆశచూపి కోట్లాది రూపాయలు వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు. కాగా, తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ కూడా న్యాయవాదిపై ఎదురు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
Comments
Loading comments...

