Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నిప్పుల కొలిమిగా తెలంగాణ: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనం బెంబేలు!

Udayam Digital Staff Apr 30, 2026 6:36 AM హైదరాబాద్ 8 views9 days ago
నిప్పుల కొలిమిగా తెలంగాణ: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనం బెంబేలు! - Udayam Digital
నిర్మల్ జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై పదేళ్ల రికార్డును తుడిచివేసింది. ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి రాష్ట్రంలో ముగ్గురు మరణించడం కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 39 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. రానున్న మూడు రోజులు ఎండలతో పాటు వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Comments

G
Loading comments...