Back to feed




ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం
Udayam Digital Staff May 07, 2026 6:25 AM హైదరాబాద్ 3 views2 days ago

ధాన్యం సేకరణపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోందని, రైతులు ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.
ఇప్పటికే 17.28 లక్షల టన్నుల ధాన్యం సేకరించి, రూ.2,310 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. మొత్తం రూ.21 వేల కోట్లు కేటాయించామని, రవాణాకు ఆరు వేల వాహనాలను సిద్ధం చేశామని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 1 hour ago
తెలంగాణ
కరీంనగర్లో హైటెన్షన్: గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
about 5 hours ago
తెలంగాణ
కొడంగల్లో 'పేదల తిరుపతి'.. రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం!
about 23 hours ago
తెలంగాణ