Back to feed




తెలంగాణలో ప్రధాని మోదీ పవర్ షో: మే 10న 'జనాగ్రహ సభ
Udayam Digital Staff Apr 29, 2026 9:14 AM హైదరాబాద్ 13 views10 days ago

ప్రధాని నరేంద్ర మోదీ మే 10న తెలంగాణలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే ఈ బహిరంగ సభకు 'జనాగ్రహ సభ'గా నామకరణం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ ఈ సభను నిర్వహిస్తోంది. సుమారు మూడు లక్షల మందితో జరగనున్న ఈ సభ ద్వారా తమ రాజకీయ బలాన్ని చాటాలని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 1 hour ago
తెలంగాణ
కరీంనగర్లో హైటెన్షన్: గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
about 5 hours ago
తెలంగాణ
కొడంగల్లో 'పేదల తిరుపతి'.. రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం!
about 23 hours ago
తెలంగాణ