Back to feed




టీజీఆర్జేసీ సెట్ పూర్తి: 77.77 శాతం హాజరు నమోదు
Udayam Digital Staff May 04, 2026 6:41 AM హైదరాబాద్ 7 views5 days ago

తెలంగాణ గురుకుల కాలేజీలు, కేజీబీవీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 77.77 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని కన్వీనర్ రమణకుమార్ వెల్లడించారు.
మొత్తం 76,174 మందికి గానూ 59,244 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రక్రియ విజయవంతమైంది.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 1 hour ago
తెలంగాణ
కరీంనగర్లో హైటెన్షన్: గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
about 5 hours ago
తెలంగాణ
కొడంగల్లో 'పేదల తిరుపతి'.. రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం!
about 23 hours ago
తెలంగాణ