Back to feed
Read original source



కోట్లు కాజేసిన కిలేడీ
Udayam Digital Staff Apr 29, 2026 5:16 PM హైదరాబాద్ 12 views10 days ago

రియల్ ఎస్టేట్, చిట్ఫండ్స్ పేరుతో సుమారు రూ.6.5 కోట్లు వసూలు చేసి మోసగించిన బద్దం జ్యోతి రెడ్డిని వనస్థలీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్ నగర్కు చెందిన ఈమె, నమ్మకమే పెట్టుబడిగా 20 మంది బాధితుల నుండి భారీగా డబ్బులు వసూలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను రిమాండ్కు తరలించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈమె పలువురి కష్టార్జితాన్ని కాజేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 1 hour ago
తెలంగాణ
కరీంనగర్లో హైటెన్షన్: గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
about 5 hours ago
తెలంగాణ
కొడంగల్లో 'పేదల తిరుపతి'.. రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం!
about 23 hours ago
తెలంగాణ