Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావులకు భారీ ఊరట.. హైకోర్టు కీలక తీర్పు!

Udayam Digital Staff Apr 22, 2026 5:41 AM హైదరాబాద్ 9 views17 days ago
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావులకు భారీ ఊరట.. హైకోర్టు కీలక తీర్పు! - Udayam Digital
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్ నిబంధనలను పాటించలేదని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులకు భారీ ఊరట లభించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. జీవో 6పై దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించింది.

Comments

G
Loading comments...