Back to feed



కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి శ్రీధర్ బాబు
Udayam Digital Staff May 01, 2026 5:58 PM మంచిర్యాల 3 views8 days ago
మే డే వేడుకలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి యాంకర్. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మేడే దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. మేడే సందర్భంగా కార్మికులతో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 1 hour ago
తెలంగాణ
కరీంనగర్లో హైటెన్షన్: గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
about 5 hours ago
తెలంగాణ
కొడంగల్లో 'పేదల తిరుపతి'.. రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం!
about 23 hours ago
తెలంగాణ