Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఇంధన కొరతపై కేంద్ర మంత్రి స్పష్టత

Udayam Digital Staff Apr 29, 2026 11:14 AM హైదరాబాద్ 10 views10 days ago
ఇంధన కొరతపై కేంద్ర మంత్రి స్పష్టత - Udayam Digital
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డిమాండ్‌కు మించి స్టాక్ అందుబాటులో ఉందని, ఇళ్లలో ఇంధనం నిల్వ చేసుకోవడం ఎండాకాలంలో ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల దిగుమతుల్లో స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ, దేశంలో ఎక్కడా కొరత రాకుండా కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసానిచ్చారు.

Comments

G
Loading comments...