Back to feed




NHRCని ఆశ్రయించిన వైసీపీ ఎంపీలు
kumar Jun 19, 2026 11:03 AM అమరావతి 8 viewsabout 2 hours ago

విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కేసులో క్రాంతికుమార్ ఆత్మహత్య, లాకప్ డెత్కు గురైన గాదె సాయికృష్ణ ఘటనలపై వైసీపీ ఎంపీలు తనూజరాణి, గురుమూర్తి శుక్రవారం NHRC ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, ఈ రెండు ఘటనలపై తక్షణమే దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కేసులలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, ప్రభుత్వం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని ఎంపీలు NHRCని కోరారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
42 minutes ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్