Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

NHRCని ఆశ్రయించిన వైసీపీ ఎంపీలు

kumar Jun 19, 2026 11:03 AM అమరావతి 8 viewsabout 2 hours ago
NHRCని ఆశ్రయించిన వైసీపీ ఎంపీలు - Udayam Digital
విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కేసులో క్రాంతికుమార్ ఆత్మహత్య, లాకప్ డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ ఘటనలపై వైసీపీ ఎంపీలు తనూజరాణి, గురుమూర్తి శుక్రవారం NHRC ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, ఈ రెండు ఘటనలపై తక్షణమే దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కేసులలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, ప్రభుత్వం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని ఎంపీలు NHRCని కోరారు.

Comments

G
Loading comments...