వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కేసులో క్రాంతికుమార్ ఆత్మహత్య, లాకప్ డెత్కు గురైన గాదె సాయికృష్ణ ఘటనలపై వైసీపీ ఎంపీలు తనూజరాణి, గురుమూర్తి శుక్రవారం NHRC ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, ఈ రెండు ఘటనలపై తక్షణమే దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కేసులలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, ప్రభుత్వం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని ఎంపీలు NHRCని కోరారు.
Comments
Loading comments...

