Back to feed




పదో తరగతి విద్యార్థులకు డైరీలు, సామాగ్రి అందజేత
kumar Jun 19, 2026 11:27 AM చిత్తూరు 11 viewsabout 3 hours ago

తొట్టెంబేడు మండలం పెద్ద కనపర్తి పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు విశ్రాంత ఉపాధ్యాయుడు ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో డైరీలు, విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ముఖ్య అతిథి పాగాల రామకృష్ణయ్య వీటిని విద్యార్థులకు అందజేశారు.
విద్యార్థులు తమ ఇంటి పనిని ఇందులో నమోదు చేసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని రామకృష్ణయ్య వివరించారు. గతంలోనూ పలుమార్లు మెరిట్ విద్యార్థులకు బహుమతులు అందజేస్తూ ఆయన ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్