Back to feed
యోగాంధ్ర-2026కు రూ.10 కోట్ల మంజూరు
Rohit Singh Jun 05, 2026 12:15 PM అమరావతి 2 viewsabout 2 hours ago

ఈ నెల 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న 'యోగాంధ్ర-2026' కోసం ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను విడుదల చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రధాన ఘట్టంగా జూన్ 21న కృష్ణా నది వంతెనపై 25 వేల మందితో భారీ యోగా ప్రదర్శనను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా యోగాపై అవగాహన కల్పించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది.
Comments
Loading comments...


