Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

యోగాంధ్ర-2026కు రూ.10 కోట్ల మంజూరు

Rohit Singh Jun 05, 2026 12:15 PM అమరావతి 2 viewsabout 2 hours ago
యోగాంధ్ర-2026కు రూ.10 కోట్ల మంజూరు - Udayam Digital
ఈ నెల 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న 'యోగాంధ్ర-2026' కోసం ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను విడుదల చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రధాన ఘట్టంగా జూన్ 21న కృష్ణా నది వంతెనపై 25 వేల మందితో భారీ యోగా ప్రదర్శనను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా యోగాపై అవగాహన కల్పించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది.

Comments

G
Loading comments...