Back to feed
చార్మినార్ ఈవ్ టీజింగ్: ఐదుగురికి శిక్ష
Ravi Shukla Jun 05, 2026 12:22 PM ప్రకాశం 6 viewsabout 2 hours ago

చార్మినార్ వద్ద మహిళలను వేధించిన ఐదుగురు నిందితులకు కోర్టు 3 రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. వెయ్యి జరిమానా విధించింది. ఆధారాలతో పట్టుబడిన నిందితులకు ఈ శిక్ష ఖరారైంది.
వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి 100, 112 లేదా 94906 16555 నంబర్లకు ఫిర్యాదు చేయాలని షీ టీమ్స్ సూచించాయి.
Comments
Loading comments...



