Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సిరిసిల్లలో కార్మికుల నిరసన

Harika Jun 12, 2026 8:50 AM సిరిసిల్ల 5 views3 days ago
సిరిసిల్లలో కార్మికుల నిరసన - Udayam Digital
పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరుతూ సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు. నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...