Back to feed
గద్వాల ఆలయాల్లో భక్తుల సందడి!
Harika Jun 15, 2026 9:34 AM జోగులాంబ గద్వాల్ 5 viewsabout 1 hour ago

జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు సోమవారం అమావాస్య కావడంతో భక్తులు పోటెత్తారు. చింతరేవుల, పాగుంట, మల్దకల్, బీచుపల్లి క్షేత్రాలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.
Comments
Loading comments...



