Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

గద్వాల ఆలయాల్లో భక్తుల సందడి!

Harika Jun 15, 2026 9:34 AM జోగులాంబ గద్వాల్ 5 viewsabout 1 hour ago
గద్వాల ఆలయాల్లో భక్తుల సందడి! - Udayam Digital
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు సోమవారం అమావాస్య కావడంతో భక్తులు పోటెత్తారు. చింతరేవుల, పాగుంట, మల్దకల్, బీచుపల్లి క్షేత్రాలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.

Comments

G
Loading comments...