వార్తలకు తిరిగి వెళ్లండి
మూడు రాష్ట్రాల ఉపఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్

Photo Gallery
బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 30న పోలింగ్ జరగనుంది.
బాంకీపూర్, మంజల్పూర్, దతియా స్థానాలకు జరిగే ఈ ఎన్నికల నామినేషన్లను జూలై 13 వరకు స్వీకరించి, మరుసటి రోజు పరిశీలిస్తారని ఈసీ పేర్కొంది.
Comments
Loading comments...