వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 30న పోలింగ్ జరగనుంది.
బాంకీపూర్, మంజల్పూర్, దతియా స్థానాలకు జరిగే ఈ ఎన్నికల నామినేషన్లను జూలై 13 వరకు స్వీకరించి, మరుసటి రోజు పరిశీలిస్తారని ఈసీ పేర్కొంది.
Comments
Loading comments...

