వార్తలకు తిరిగి వెళ్లండి
సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియాపై గెలుపు తప్పనిసరి: మిథాలీ
Hema Jun 22, 2026 12:45 PM అల్ ఇండియా 8 viewsabout 2 hours ago

దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసిందని మిథాలీ రాజ్ అన్నారు. నాకౌట్ దశకు వెళ్లాలంటే ఆస్ట్రేలియాపై కచ్చితంగా గెలవాలని ఆమె స్పష్టం చేశారు.
హర్మన్ప్రీత్ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చాలని సూచించిన మిథాలీ, శ్రీ చరణి బౌలింగ్ను ప్రశంసించారు. తదుపరి మ్యాచ్లలో జట్టు మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...