Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో వన్యప్రాణి మాంసం స్వాధీనం

Follow Udayam on Google
Harika Jun 22, 2026 3:18 PM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌లో వన్యప్రాణి మాంసం స్వాధీనం - Udayam
బయ్యారం మండలం కాకతీయ నగర్‌లో అక్రమంగా విక్రయిస్తున్న 30 కేజీల వన్యప్రాణి మాంసాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారయ్యారు. నిందితుడి నుంచి మాంసం, వాహనాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. గర్ల అటవీ ప్రాంతంలో జంతువుల వేట, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...