Back to feed
భర్త గొంతు నులిమి చంపిన భార్య
Ritika Sharma May 31, 2026 8:26 AM కర్నూలు 3 viewsabout 1 hour ago

అమరావతి నగర్కు చెందిన మహేష్, ఈరమ్మ దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. నిన్న రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గొడవ పడుతూనే భర్తను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లిన ఈరమ్మ.. అతడి గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...


