వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి నగర్కు చెందిన మహేష్, ఈరమ్మ దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. నిన్న రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గొడవ పడుతూనే భర్తను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లిన ఈరమ్మ.. అతడి గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

