వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లాలో రూ. 2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను భార్య సుపారీ ఇచ్చి హత్య చేయించింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య భారతి, తన ప్రియుడు సురేందర్తో కలిసి కుట్ర పన్నింది. కిరాయి హంతకులతో కలిసి భర్తను మద్యం తాగించి ఇనుప సుత్తితో చంపి, ప్రమాదంగా చిత్రీకరించారు.
తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తులో ఈ దారుణాన్ని ఛేదించి ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

