Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల ఘర్షణ

Rohit Chatterjee May 27, 2026 1:01 PM హైదరాబాద్ 14 viewsabout 4 hours ago
గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల ఘర్షణ - Udayam Digital
హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జరిగిన జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. మంత్రుల సమక్షంలోనే ప్రొటోకాల్ విషయంలో నేతలు ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ అల్‌ హజ్రీ పరస్పరం బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో ఉస్మాన్‌ నెట్టివేయడంతో ఫిరోజ్‌ఖాన్‌ కిందపడిపోయారు. గొడవ పెద్దది కావడంతో సమావేశం ముగిసినట్లు మంత్రి ప్రకటించారు.

Comments

G
Loading comments...