Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల ఘర్షణ

Follow Udayam on Google
Rohit Chatterjee May 27, 2026 6:31 PM హైదరాబాద్General
గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల ఘర్షణ - Udayam
హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జరిగిన జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. మంత్రుల సమక్షంలోనే ప్రొటోకాల్ విషయంలో నేతలు ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ అల్‌ హజ్రీ పరస్పరం బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో ఉస్మాన్‌ నెట్టివేయడంతో ఫిరోజ్‌ఖాన్‌ కిందపడిపోయారు. గొడవ పెద్దది కావడంతో సమావేశం ముగిసినట్లు మంత్రి ప్రకటించారు.

Comments

G
Loading comments...