వార్తలకు తిరిగి వెళ్లండి
రాజస్థాన్లో ఏం జరుగుతోంది? ఒవైసీ
Koushik Jun 22, 2026 6:29 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago

రాజస్థాన్లోని పలు జిల్లాల్లో మసీదులు, మదరసాలపై జరుగుతున్న బుల్డోజర్ చర్యలను ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుపట్టారు. ఇవి ముస్లిం ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న అక్రమ చర్యలని ఆయన ఆరోపించారు.
ఈ కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Comments
Loading comments...