వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా సంక్షోభంపై మోదీ ప్రభుత్వం వహిస్తున్న మౌనం దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని సోనియా గాంధీ ఆరోపించారు. భారత్ దౌత్యపరమైన ప్రభావాన్ని మోదీ ప్రభుత్వం బలహీనపరిచిందని ఆమె తీవ్రంగా విమర్శించారు.
గాజాలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా భారత్ ప్రేక్షక పాత్రకే పరిమితమైందని సోనియా పేర్కొన్నారు. శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించే అద్భుతమైన అవకాశాన్ని కేంద్రం చేజేతులా వదిలేసిందని ఆమె తన వ్యాసంలో ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

