వార్తలకు తిరిగి వెళ్లండి
ఉజ్జైనీలో ‘సింహస్థ’ సన్నాహాలు
స్వప్న రెడ్డి Jun 27, 2026 8:45 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జైనీలో 'సింహస్థ 2028' సన్నాహక వర్క్షాప్ను ప్రారంభించారు. 2004, 2016 నాటి అనుభవాలతో మహా ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు.
మహాకాల్ నగరానికి సుమారు 30 నుంచి 40 కోట్ల మంది భక్తులు వస్తారని సీఎం అంచనా వేశారు. వారి కోసం భారీ ఏర్పాట్లు చేయనున్నారు.
Comments
Loading comments...