వార్తలకు తిరిగి వెళ్లండి
డిల్లీ వాసుల దాహం తీర్చిన జలమండలి
విఘ్నేష్ రెడ్డి Jun 27, 2026 8:37 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

డిల్లీ లో నీటి ఎద్దడిని నివారించేందుకు డిల్లీ జలమండలి చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈసారి అదనంగా ఏకంగా 82,117 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది.
ఈ మే నెలలో రికార్డు స్థాయిలో మొత్తం 1,88,618 ట్యాంకర్ల ట్రిప్పులను నడిపారు. దీని కోసం ప్రతిరోజూ సగటున 1,098 నీటి ట్యాంకర్లను నిరంతరాయంగా వినియోగిస్తూ ప్రజల దాహార్తిని తీర్చారు.
Comments
Loading comments...