Back to feed
తాగునీటి దుర్వినియోగం: షాపుకు జరిమానా
Rohit Singh May 28, 2026 1:08 PM హైదరాబాద్ 2 views25 minutes ago

బంజారాహిల్స్లో తాగునీటితో దుకాణం పరిసరాలను శుభ్రం చేస్తున్న ఓ వ్యక్తికి జలమండలి రూ. 10 వేల జరిమానా విధించింది. రోడ్డుపై వెళ్తుండగా ఈ దృశ్యాన్ని గమనించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాగే నీటిని వృథా చేస్తున్నారనే కారణంతో సంబంధిత ఫర్నిచర్ దుకాణ యజమానికి అధికారులు నోటీసులు జారీ చేసి ఈ భారీ జరిమానా వేశారు.
Comments
Loading comments...



