Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఓటర్ల జాబితా ప్రక్షాళనే ‘ఎస్‌ఐఆర్‌’ లక్ష్యం: సీఈఓ సుదర్శన్‌రెడ్డి

Sonia Singh May 16, 2026 9:38 AM హైదరాబాద్ 2 viewsabout 1 hour ago
ఓటర్ల జాబితా ప్రక్షాళనే ‘ఎస్‌ఐఆర్‌’ లక్ష్యం: సీఈఓ సుదర్శన్‌రెడ్డి - Udayam Digital
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రారంభం కానుందని సీఈఓ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వచ్చి ఓటర్ల వివరాలను వెరిఫికేషన్ చేస్తారు. అన‌ర్హుల‌ను తొలగించడమే ల‌క్ష్యంగా 25 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ జరుగుతోంది. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.

Comments

G
Loading comments...