Back to feed




తెలంగాణ తొలి హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య కన్నుమూత
Rohit Singh May 16, 2026 8:32 AM హైదరాబాద్ 0 viewsabout 1 hour ago

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య (72) అనారోగ్యంతో కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆయన అంత్యక్రియలు ఆదివారం ఫిల్మ్నగర్లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. జస్టిస్ చంద్రయ్య 2019లో హెచ్ఆర్సీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
ఓటర్ల జాబితా ప్రక్షాళనే ‘ఎస్ఐఆర్’ లక్ష్యం: సీఈఓ సుదర్శన్రెడ్డి
7 minutes ago
తెలంగాణ
‘పెద్ది’ విడుదలకు ఇబ్బంది లేదు: నిర్మాత దిల్ రాజు
about 1 hour ago
తెలంగాణ
బోరు బావిలో పడిన మనవడు.. కాపాడబోయి తాత మృతి
about 2 hours ago
తెలంగాణ