Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితుల మృతదేహాలు నేడే రాక

మహేష్ కుమార్ Jul 13, 2026 10:24 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల భౌతిక కాయాలు నేడు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అధికారులు అవసరమైన అన్ని పత్రాలు, విమాన బుకింగ్‌లను పూర్తి చేస్తున్నారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Comments

G
Loading comments...