వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ రూ.30 కోట్లు ఆఫర్ చేసిందన్న ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లాకు లీగల్ నోటీసు అందింది.
ఆధారాలు చూపాలని లేదా వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ హెచ్చరించింది.
Comments
Loading comments...

