వార్తలకు తిరిగి వెళ్లండి

వొడాఫోన్ ఐడియా (వీఐ) హైదరాబాద్లో తన 5జీ నెట్వర్క్ సేవలను అధికారికంగా ప్రారంభించింది. ఇప్పటికే తిరుపతి, వైజాగ్లలో ఈ సేవలను ప్రవేశపెట్టిన సంస్థ, తాజాగా డేటా వినియోగం ఎక్కువగా ఉన్న హైదరాబాద్కు విస్తరించింది.
ఈ సేవల కోసం నగరవ్యాప్తంగా టవర్లను ఆధునీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. దీనివల్ల వినియోగదారులు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చని ప్రతినిధులు తెలిపారు.
Comments
Loading comments...

